News

ఆర్టీసీ బస్సులో లగేజీ మర్చిపోతే, 08662570005 లేదా 149 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. టికెట్ వివరాలు, డ్రైవర్ లేదా కండక్టర్ ...
రవితేజ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్‌రాజు (90) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన కన్నుమూయడంతో రవితేజ కుటుంబం విషాదంలో ...
Panchangam Today: నేడు 16 జులై 2025 బుధవారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు, ఆషాడ ...
కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలో కెనరా బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో గ్రామీణ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. బ్యాంకు అధికారులు కాలయాపన చేయడంతో 6 నెలలుగా సమస్య కొనసాగుతోంది.
Shubanshu Shukla Returns: భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు భూమికి ...
శ్రీశైలం జలాశయం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా నదిపై ఉంది. ఇది సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 882.50 అడుగుల వద్ద ఉంది.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా చారిత్రాత్మక తిరుగు ప్రయాణం చూసేయండి. ఆయన ప్రయాణించిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ పసిఫిక్ ...
Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష వాయిదా పడింది. రేపు అమలు చేయాల్సి మరణశిక్షను యెమెన్‌ ప్రభుత్వం తాత్కాలికంగా ...
Rice Water: చాలామంది అన్నం వండేటప్పుడు గంజి వారుస్తారు. సాధారణంగా దీన్ని (Rice Water) పారబోస్తుంటారు. కానీ గంజి నీళ్లలో పిండి ...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు వానాకాలంలో పచ్చని దుప్పట్లను కప్పుకుని ప్రకృతి అందాలను విస్తరించాయి. టేకు చెట్లు, ...
వరంగల్‌లో కలకలం రేపిన డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసు. 'ఇన్ఫ్లుయెన్సర్ మోజు'లో భర్త డాక్టర్ సృజన్ ప్రత్యూషను చిత్రహింసలకు ...